అన్వేషించండి

Perni Nani: ప్రభుత్వాన్ని విమర్శిస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?... ఉద్యోగుల సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు... మంత్రి పేర్ని నాని కామెంట్స్

ఉద్యోగులతో చర్చించేందుకు కమిటీ నియామకం తన దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఉపాధ్యాయులు రేపు పిల్లలకు పాఠాలలే చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన ప్రకటించారు.

ఉద్యోగుల ఆందోళనలు, సహాయ నిరాకరణ అంశం కేబినెట్ దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెళ్లడించారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె స్పందిస్తూ... ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రులు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తన దృష్టి రాలేదన్నారు. ఉద్యోగులు రోడెక్కకూడదనే ప్రభుత్వం భావిస్తుందన్నారు. అయితే బాధలో ఉన్న ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ వేసి ఉండొచ్చని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు. న్యాయంగా పోరాటం చేస్తేనే ఏదైనా సాధించగలుగుతామన్నారు. సీఎంను తిడుతున్న ఉపాధ్యాయులు రేపు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

కేబినెట్ నిర్ణయాలు 

కేబినెట్ భేటీలో కరోనా నియంత్రణపై  చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా మరణాలు తగ్గేలా చూడాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే ఏపీ మెరుగైన స్థితిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అగ్రవర్ణ మహిళలకు అండగా నిలిచేందుకు 45 నుంచి 60 ఏళ్ల వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే నిధులు రూ.580 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం ప్రారంభించనున్నట్లు ప్రకంచింది. రాష్ట్రంలో 16 వైద్య కళాశాల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!

కిదాంబి అకాడమీకి భూ కేటాయింపు

ఉద్యోగుల పదవీ విరణమ వయసు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. అలాగే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో ఉద్యోగులకు 10 శాతం, పింఛన్‌దారులకు 5 శాతం రిజర్వేషన్‌కు కల్పించాలని నిర్ణయించింది. కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను మరొకరికి అప్పగించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ నిర్వహణ ఖర్చు తగ్గించుకొనేందుకు 28 ఏళ్లపాటు అప్పగించాలని నిర్ణయించింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో మార్పులు చేయాలని కేబినెట్ భావించింది. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. అనకాపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా కోసం కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములను వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ అకాడమీ కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు దేవాదాయ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఐసీడీఎస్‌లో బాలామృతం, పాల సరఫరాను అమూల్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Pre Release Event Live Updates - 'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
Breaking News: తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
CM Chandrababu Naidu Tuni Tour 2026: కత్తులు, కటార్లతో వస్తే చూస్తూ ఊరుకోం.. ఇక్కడున్నది CBN -తునిలో చంద్రబాబు వార్నింగ్
కత్తులు, కటార్లతో వస్తే చూస్తూ ఊరుకోం.. ఇక్కడున్నది CBN -తునిలో చంద్రబాబు వార్నింగ్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Embed widget