అన్వేషించండి

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల పనివేళలను మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇటీవల మద్యం ట్యాక్సుల్లో మార్పులు చేసి ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల సమయాన్ని మరో గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరచి ఉంచుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పొడిగించినట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ దుకాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

ప్రీమియం బ్రాండ్లు

ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు ఇటీవల అనూహ్యమైన గిఫ్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పాపులర్ బ్రాండ్లు దొరక్క మేడిన్ ఆంధ్రా మద్యం బ్రాండ్లతో గొంతు తడుపుకుంటున్నవారికి కొత్త ఏడాదిలో కాస్త ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. పాపులర్ బ్రాండ్లను మళ్లీ మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.  పాపులర్ బ్రాండ్ల మద్యం బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం విధానం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వం అధీనంలోకి  అమ్మకాలు వచ్చాయి. దుకాణాలన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది.  ఆ మద్యం ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి పర్మిషన్ ఉండదు. ఏపీలో మాత్రమే అమ్ముతారు. పాపులర్ బ్రాండ్లను ఎందుకు అమ్మరని విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.  

Also Read: సైబర్, సోషల్ మీడియా నేరాల కట్టడికి కీలక నిర్ణయం... ప్రతి జిల్లాలో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్... డీజీపీ గౌతమ్ సవాంగ్

మద్యం ధరలు తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా ఇరవై శాతం వరకూ మద్యం ధరలు తగ్గాయి. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ సవరించారు.  బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గింది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గింది. మొత్తంగా బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు వరకు తగ్గింది. ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం, స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గాయి. 

Also Read: హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు... సర్కారు నిర్ణయంపై లారీ యజమానుల ఆందోళన... సీఎం జగన్ కు లేఖ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
Chandra Babu: పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
Telangana : రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
Kalki 2898 AD: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Amitabh Bachchan Fun Moments With Prabhas:  ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్Amitabh Bachchan Kamal Haasan About Makeup: అమితాబ్, కమల్ హాసన్ మేకప్ కష్టాలు |Afg vs Ban vs Aus Semis Chances | T20 World Cup 2024 లో గ్రూప్ A సెమీస్ ఛాన్స్ వీళ్లకే | ABP DesamNita Ambani Eating Chat Masala in Varanasi | వారణాసి పర్యటనలో షాపింగ్ చేసి సరదాగా గడిపిన నీతా అంబానీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AFG vs BAN: చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
Chandra Babu: పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
Telangana : రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
Kalki 2898 AD: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
Weather Latest Update: ఏపీలో ఈదురుగాలులు, తెలంగాణలో వర్షాలు - ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
ఏపీలో ఈదురుగాలులు, తెలంగాణలో వర్షాలు - ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
Telangana : కాంగ్రెస్‌లో జగిత్యాల చిచ్చు- అభిమానులను గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
కాంగ్రెస్‌లో జగిత్యాల చిచ్చు- అభిమానులను గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
T20 World Cup 2024: ఘనంగా తిరిగిచ్చేసిన టీమిండియా, సగర్వంగా సెమీఫైనల్లోకి రోహిత్ సేన
ఘనంగా తిరిగిచ్చేసిన టీమిండియా, సగర్వంగా సెమీఫైనల్లోకి రోహిత్ సేన
Ram Mandir: అయోధ్య రామమందిరానికి లీకేజీల బెడద- ఆలయ ప్రధాన పూజారి వెల్లడి సంచలన కామెంట్స్
అయోధ్య రామమందిరానికి లీకేజీల బెడద- ఆలయ ప్రధాన పూజారి వెల్లడి సంచలన కామెంట్స్
Embed widget