అన్వేషించండి

Margadarsi Chits Case: మార్గదర్శిపై 7 FIRలు, పెద్ద చిట్‌ఫండ్ స్కామ్ ఆపుతున్నాం - కీలక వివరాలు చెప్పిన సీఐడీ

ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్‎ కేసుపై ఏపీ సీఐడీ అధికారులు ప్రెస్‎మీట్ పెట్టి మంగళవారం (జూన్ 20) వివరాలు వెల్లడించారు.

మార్గదర్శి సంస్థ మనీలాండరింగ్, అక్రమంగా డబ్బు తరలింపు సహా కార్పొరేట్ మోసం, బినామీల పేరుతో ఐటీ ఎగవేతలకు పాల్పడిందని, ఈ విషయాలు తమ విచారణలో వెలుగులోకి వచ్చాయని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్‎ కేసుపై ఏపీ సీఐడీ అధికారులు ప్రెస్‎మీట్ పెట్టి మంగళవారం (జూన్ 20) వివరాలు వెల్లడించారు.

మార్గదర్శిపై 7 ఎఫ్ఐఆర్‌లు

‘‘మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై మార్చి 10న దర్యాప్తు చేపట్టాం. మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం. ఇప్పటి వరకు నలుగురు ఫోర్స్‎మెన్స్ ను అరెస్ట్ చేశాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సమాచారంతో ఆడిటింగ్ చేశాం. కేసులో A - 1 గా రామోజీరావు, A - 2గా ఎండీ శైలజా కిరణ్ ఉన్నారు. నాలుగు రాష్ట్రాల్లో 108 మార్గదర్శి బ్రాంచ్‎లు నడుస్తున్నాయి. ఏపీలో 37 బ్రాంచ్‎లు, 2,351 చిట్ గ్రూప్స్ ఉన్నాయి. రెండు జీవోల ద్వారా రూ.1,035 కోట్లు అటాచ్ చేశాం. అటాచ్ మెంట్‎లో ఆస్తులు, మ్యూచువల్ ‎ఫండ్స్ కూడా ఉన్నాయి. కంపెనీ మూతపడితే ఖాతాదారులకు చెల్లించాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‎కు ఉంటుంది. అదిపెద్ద చిట్‎ఫండ్స్‎ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నాం.

చిట్ ఫండ్‎ చట్టం ఉల్లంఘన - సీఐడీ

‘‘1982 చిట్‎ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి ఉంది. మార్గదర్శి చిట్‎ఫండ్స్‎ నిధులను ఇతర కంపెనీలకు మళ్లింపు సహా.. వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అమల్లో ఉన్న చాలా చట్టాలను ‎ఉల్లంఘిస్తూ.. పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారు. వడ్డీ ఇస్తామనే ఆశ చూపించి.. చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోంది. చిట్ ఫండ్‎ చట్టాన్ని ‎ఉల్లంఘిస్తూ.. ఖాతాల నిర్వహణ, బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయట్లేదు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చెప్పారు. ఈ ఎఫ్ఐఆర్ లో A - 3, A - 4 గా మార్గదర్శి ఫోర్‎మెన్స్ ఉన్నారని చెప్పారు. A - 5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె. శ్రవణ్‎ కుమార్ నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను విచారణ చేసినా, వారు సహకరించడం లేదు. వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత - సీఐడీ

విచారణలో మార్గదర్శి మనీలాండరింగ్, అక్రమంగా డబ్బు తరలింపు సహా.. కార్పొరేట్ మోసం, బినామీల పేరుతో ఐటీ ఎగవేత తదితర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి స్కాంలో విచారణ జరపాల్సిందిగా కేంద్ర విచారణ సంస్థలను కోరాం. మార్గదర్శి నేరం, సహారా, సత్యం కంప్యూటర్స్, శారదా చిట్ ఫండ్ మాదిరిగా ఉంది. మార్గదర్శి భారీ మోసాన్ని అడ్డుకునేందుకు మరింత లోతైన విచారణ అవసరం. ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఉండొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడించారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget