అన్వేషించండి

Chandrababu: ప్రభుత్వ వైఫల్యంపై న్యాయవిచారణ చేపట్టాలి.... ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించారు... సీఎస్ కు చంద్రబాబు లేఖ

వరదల నివారణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, బాధితులకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎస్ కు లేఖ రాశారు.

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పంట, ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ వరదల్లో 44 మంది మృతి చెందారని, మరో 16 మంది గల్లంతు అయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నష్ట తీవ్రత అధికంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మకు ఆదివారం లేఖ రాశారు.  

Also Read: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది

ప్రకృతి వైపరీత్యాల నిధులు దారిమళ్లింపు

వరదల వల్ల ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదని లేఖలో చంద్రబాబు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు వినియోగించాల్సిన నిధులను దారి మళ్లించడాన్ని కాగ్‌ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయిందని చంద్రబాబు విమర్శించారు. తుమ్మలగుంట చెరువును ఆటస్థలంగా మార్చడంతో తిరుపతిని వరదలు ముంచెత్తాయన్నారు.  ప్రభుత్వం, అధికారులపై న్యాయ విచారణ జరిపించాలని సీఎస్ ను కోరారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందన్న చంద్రబాబు... రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయన్నారు. బాధితులు తిండి, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Also Read: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?

న్యాయ విచారణ జరిపించాలి

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందడంలేదని ఆవేదన చెందారు. వరదల నివారణలో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ మార్గదర్శకాల అనుగుణంగా ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించాలని చంద్రబాబు కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. 

Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
WhatsApp warning:  యూజర్లకు వాట్సాప్  అలర్ట్  - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
యూజర్లకు వాట్సాప్ అలర్ట్ - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
Advertisement

వీడియోలు

కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్‌.. టీమ్‌లో కీలక మార్పులు
1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
WhatsApp warning:  యూజర్లకు వాట్సాప్  అలర్ట్  - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
యూజర్లకు వాట్సాప్ అలర్ట్ - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
Saudi Arabia: భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
Telangana Govt: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
IND vs AUS: ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
Dude Box Office Collection: 6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
Embed widget