అన్వేషించండి

NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. 63.12 లక్షల పింఛన్‌దారులకు రూ .2743.99 కోట్లు పంచి పెట్టనుంది.

NTR Bharosa Pensions: నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు ఒక రోజు ముందుగా అనగా 31 డిసెంబర్ 2025వ తేదీన అందజేయడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది పింఛన్‌దారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందన్నారు. డిసెంబర్ 31 2025 తేదీన పంపిణి కాకుండా మిగిలిన పెన్షన్‌లను జనవరి 2న సచివాలయ సిబ్బంది పింఛన్‌దారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని మంత్రి  కొండపల్లి శ్రీనివాస్ తెలియచేశారు.

పెన్షన్ లు తగ్గించారా... ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతోంది 

ఇటీవల కాలంలో పెన్షన్స్ కోత పెట్టారనే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జరుగుతున్న ప్రచారంఫై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇండియాలో ఏ రూ.33,000 కోట్లు కేవలం పింఛన్‌ల కోసం కేటాయిస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అనీ ఈ డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి 2,739 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో అందించడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. వివిధ కారణాల వల్ల గత 2 నెలలుగా పెన్షన్ తీసుకోని 1,39,677 మందికి కూడా రెండు నెలలకు కలిపి రూ.114 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ వివరణ ఇచ్చింది.. 

ప్రభుత్వం చాలా నిబద్ధతతో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తుంటే కొంత మంది సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడం, ప్రజలకు మిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సరికాదని ఇలాంటి దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. ఇక కొత్త ఏడాది సందర్బంగా ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 31నే సామాజిక భద్రత పెన్షన్‌లను అర్హులకు అందజేయనున్నట్టు ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget