అన్వేషించండి

CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్

Bapatla లో గురువారం జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లను బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు. 

‘‘మీరు వెళ్లండి చదవండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాను. చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారతాయి. ఏ రాష్ట్రంలో లేనట్లుగా మన దగ్గర విద్యా దీవెన అమలవుతోంది. ప్రతి తల్లి, తండ్రి, ఖర్చుకు వెనకాడకుండా మీ బిడ్డలను చదివించండి. మీకు తోడుగా నేను ఉంటాను. ప్రతి ఇంట్లో నుంచి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటికి రావాలి’’ అని సగర్వంగా చెబుతున్నానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని అన్నారు. బాపట్లలో గురువారం జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లను బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పులపాలు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మ ఒడి (Amma Odi), వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద (Jagananna Gorumudda), విద్యాకానుక (Vidyakanuka), విద్యాదీవెన (Vidya Deevena), మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టాం.’’ అని సీఎం జగన్ తెలిపారు.

వారి కడుపు మంటే కనపడుతోంది - జగన్
సంక్షేమ పథకాల డబ్బులను మీ అన్న, మీ తమ్ముడు జగన్ బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. తేడా ఏంటి? కేవలం ముఖ్యమంత్రిలో మార్పు. గతంలో ఉన్నవాళ్లు ఇదంతా ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎక్కడా లంచాలు లేవు, ఒక్క డీబీటీ ద్వారా పోతుంది. ఇప్పుడు అప్పుడు.. కేవలం నలుగురు మాత్రమే మూడు మీడియా సంస్థలు, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో అంటూ ఉన్నారు.

ఆ మీడియా సంస్థలు చూస్తే వారి కడుపు మంట కనిపిస్తూ ఉంటుంది. గతంలో బాగా దోచుకుని పంచుకునే వాళ్లు. మనం వచ్చాక దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు కాబట్టి.. ఈ మంచి విషయాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే వీరి కడుపు కాలడం కనిపిస్తోంది. వారికి లేనివి, నాకు ఉన్నవి.. ఏంటంటే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు’’ అని సీఎం జగన్ అన్నారు.

GR Ratio పెంచడమే లక్ష్యం

‘‘2035 నాటికి 70 శాతానికి జీఆర్‌ రేషియోను (GR Ratio) పెంచాలన్నది ధ్యేయం. 2018– 19 తో పోలిస్తే 2019–20లో 8.64 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో 3.04 శాతం మాత్రమే ఉంది. ఆడ పిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ రేషియో 11.04 శాతం వృద్ధి అయితే దేశవ్యాప్తంగా 2.28 శాతం వృద్ధి మాత్రమే ఉంది’’ అని సీఎం జగన్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget