By: ABP Desam | Updated at : 21 Dec 2021 07:45 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు చనిపోయారు. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,481కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం 20,60,061 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,432 యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 21/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,079 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,166 మంది డిశ్చార్జ్ కాగా
*14,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,432#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RKLRvYLw1q
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,326 కరోనా కేసులు నమోదుకాగా 453 మంది మృతి చెందారు. 8,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు చేరింది.
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగానే సాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కి చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీలో అత్యధికంగా చెరో 54 కేసులు ఉన్నాయి.
Also Read: Election Laws Amendment Bill: ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధాన బిల్లుకు పార్లమెంటు ఆమోదం
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమోదు.. యూఎస్లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్సీయూ!
Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!
AP Weather: మరింత లేట్గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!