అన్వేషించండి

Andhra Covid 19 Cases: ఏపీలో కొత్తగా 1,186 కరోనా కేసులు నమోదు.. పది మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,155 మంది నమూనాలు పరీక్షించగా 1,186 కొత్త కేసులు నమోదయ్యాయి. 

ఏపీలో కొత్తగా 1186 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా పది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,396 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

 

కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ

కరోనా టీకా కేంద్రాల వద్ద తొక్కిసలాటలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా టీకా కేంద్రాల సమాచారంతో పాటు.. ఇతర సేవలను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది. గూగుల్​లో 'కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ' అని సెర్చ్ చేసి వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. స్లాట్‌ల లభ్యత, పేరు నమోదు కోసం 'బుక్ అపాయింట్‌మెంట్' ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

దేశంలో తగ్గని కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు.. ఈరోజు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,965 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. కోవిడ్ బాధితుల్లో నిన్న 460 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,39,020కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 33,964 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్ మరో రికార్డు

కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆగస్టు నెలలో అత్యధిక వ్యాక్సినేషన్లు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న (ఆగస్టు 31) ఒక్క రోజే దేశవ్యాప్తంగా.. 1.3 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపింది. ఇక ఆగస్టు నెల మొత్తంలో 18.6 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. ఈ సంఖ్య జూన్ నెలలో 12 కోట్లు కాగా.. జూలైలో 13.5 కోట్లుగా ఉంది. ఆగస్టు 21 నుంచి 27 మధ్య వారం వ్యవధిలో 4.66 కోట్ల మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు చెప్పింది. అంటే సగటున రోజుకు 66.6 లక్షల టీకాలు అందించామని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ఓ వీడియోను ట్వీట్ చేశారు.

 

Also Read: AP CPS Row : "సీపీఎస్" రద్దు కోసం రోడ్డెక్కిన ఏపీ ఉద్యోగులు..! వారంలో రద్దు హామీని జగన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget