అన్వేషించండి
Advertisement
YS Sharmila On KTR: మంత్రి కేటీఆర్ ప్రకటన సిగ్గుచేటు.. వైఎస్ షర్మిల ఆగ్రహం
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ఆయన సిగ్గు పడాలని ‘‘కేటీఆర్ షేమ్ ఆన్ యూ..’’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam
Dharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్
Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
AIMIM MP Asaduddin Owaisi Palestine Remarks | ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణస్వీకారంలో పాలస్తీనా ప్రస్తావన
MLA Marri Rajasekhar Reddy Protest on GHMC | జీహెచ్ఎంసీ మీద కోపంతో ఎమ్మెల్యే నిరసన | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement