అన్వేషించండి
YS Sharmila: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కొప్పు రాజు కుటుంబంతో షర్మిల
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల పోరాడుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ప్రతి మంగళవారం షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో షర్మిల దీక్ష చేపట్టనున్నారు. అంతకు ముందుగా గజ్వేల్ మండలం గుండన్నపల్లి గ్రామానికి చేరుకుని కొప్పు రాజు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అండగా ఉంటామని, అధైర్య పడవద్దని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. ఉద్యోగం రాకపోవడంతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్పై దాడి | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















