అన్వేషించండి
Advertisement
గజ్వేల్ లో కేసీఆర్ పై కేసు పెట్టిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించారని గజ్వేల్ లో సీఎం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పే వరకు కేసీఆర్ ను వెంటాడుతామని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets