అన్వేషించండి
Podu Lands Issue | గిరిజనులు - ఫారెస్ట్ అధికారుల మద్య నలిగిపోతున్నది ఎవరు? | DNN | ABP Desam
గత 12 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో సాగుతున్న పోడు భూముల రగడకు ఓ పారెస్ట్ అధికారి బలయ్యాడు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న తమకు హక్కు పత్రాలు రావాలని గిరిజనులు ఓ వైపు.. అడవిని కాపాడాలని అటవీ అధికారులు మరోవైపు చేరడంతో ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం పోడు భూముల రగడ మండుతూనే ఉంది. దీనికి చెక్ పెట్టి, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని అమలు చేయడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు ఏకంగా ఓ ఫారెస్ట్ అధికారి పోడు భూముల వివాదానికి బలికావాల్సి వచ్చింది.
తెలంగాణ
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















