హనుమకొండ సభలో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు పనులు చేసిందంటూ అవేంటో వివరించారు.