అన్వేషించండి
Nagoba Jatara : తెల్లటి దుస్తులతో..క్రమశిక్షణకు మారుపేరుగా పాదయాత్ర
నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజలం సేకరణకు జనవరి 1 న కెస్లాపూర్ లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నుండి జనవరి 1న బయలుదేరిన ఈ పాదయాత్ర కుమ్రం భీం జిల్లాలోని ఆయా గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈనెల 10న చేరుకున్నారు. పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరిగి 17 వ తారీఖుకు తిరిగి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.
తెలంగాణ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















