నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజలం సేకరణకు జనవరి 1 న కెస్లాపూర్ లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నుండి జనవరి 1న బయలుదేరిన ఈ పాదయాత్ర కుమ్రం భీం జిల్లాలోని ఆయా గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈనెల 10న చేరుకున్నారు. పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరిగి 17 వ తారీఖుకు తిరిగి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.
MLC Kavitha on Budget : అదానీ వ్యవహారంపై ప్రధాని మౌనం ఎందుకన్న కవిత | DNN | ABP Desam
Telangna Budget 2023 on Dalit Bandhu దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ సర్కార్
Revanth Reddy Hath Se Hath Jodo Padayatra: నేడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
Minister Harish Rao On Telangana Budget: బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మాట్లాడిన హరీష్ రావు
CM KCR On Adani Stocks : మోదీకి అదానీ ఫ్రెండ్..బీఆర్ఎస్ వస్తే LIC ప్రభుత్వంలోకి తెస్తాం | ABP Desam
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్