అన్వేషించండి
Nagoba Jatara : తెల్లటి దుస్తులతో..క్రమశిక్షణకు మారుపేరుగా పాదయాత్ర
నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజలం సేకరణకు జనవరి 1 న కెస్లాపూర్ లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నుండి జనవరి 1న బయలుదేరిన ఈ పాదయాత్ర కుమ్రం భీం జిల్లాలోని ఆయా గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈనెల 10న చేరుకున్నారు. పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరిగి 17 వ తారీఖుకు తిరిగి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















