అన్వేషించండి
Medaram Maha Jathara: భక్తులతో కిక్కిరిసిపోయిన జంపన్నవాగు | ABP Desam
Telangana కుంభమేళాగా పిలుచుకునే Medaram జాతర ప్రారంభమైంది. నాలుగు రోజుల జాతరలో భాగంగా తొలిరోజు సారలమ్మ గద్దెపైకి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇది జరగనుంది. అమ్మవారిని చూసేందుకు ఇప్పటికే లక్షలాది మంది చేరుకున్నారు. తొలి రోజు జాతర గురించి అక్కడి పూజారితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















