అన్వేషించండి
Medaram Maha Jathara: భక్తులతో కిక్కిరిసిపోయిన జంపన్నవాగు | ABP Desam
Telangana కుంభమేళాగా పిలుచుకునే Medaram జాతర ప్రారంభమైంది. నాలుగు రోజుల జాతరలో భాగంగా తొలిరోజు సారలమ్మ గద్దెపైకి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇది జరగనుంది. అమ్మవారిని చూసేందుకు ఇప్పటికే లక్షలాది మంది చేరుకున్నారు. తొలి రోజు జాతర గురించి అక్కడి పూజారితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















