అన్వేషించండి
Advertisement
Telangana: రూ.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా.. గిదేంది మరి?: కొండా
ఎప్పటికప్పుడు తనదైనశైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేసే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లి గ్రామంలో కట్టెల వంతెన సమస్యపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెళ్లేందుకు దారిలేక రైతులే కట్టెల వంతెన నిర్మించుకున్నారని తెలిపారు. మంత్రి అయినా అయిదేళ్లు దాటిపోతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ సెటైర్ వేశారు. మౌలిక సదుపాయాలకు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన ప్రభుత్వం.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేసిందని, నిధులు ఎటు పోయాయంటూ వీడియో ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets