అన్వేషించండి
చిన్నరైతులే మన వ్యవసాయంలో కీలకం...వాళ్లను కాపాడుకుందాం
ICRISAT స్వర్ణోత్సవాల్లో PM MODI పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల Postal Stampను విడుదల చేసి వ్యవసాయశాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. Pro Planet People దేశానికి కావాలన్న ప్రధాని మోదీ..2070నాటికి నెట్ జీరో లక్ష్యంగా కృషి చేద్దామన్నారు. వాతావరణ మార్పులకు చిన్నరైతులు బలైపోతున్నారన్న ప్రధాని మోదీ...వారిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిమీదా ఉందన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















