జూలై 3 వ తేదీన పదిలక్షల మందితో ప్రధాని మోదీ బహిరంగసభను నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 2,3 వ తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపిన బండి సంజయ్...ఇందుకోసం నోవాటెల్ హోటల్ ను పరిశీలించారు. కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నట్లు తెలిపారు.
Vijay Deverakonda Casts His Vote: ఓటేసిన తర్వాత అందరికీ పిలుపునిచ్చిన రౌడీ హీరో
Hyderabad Polling: మరోసారి ఆందోళనకరంగా హైదరాబాద్ పోలింగ్ శాతం
Musheerabad Independent Candidate Ravi kumar Prajapati |అసెంబ్లీలో నిరుద్యోగుల గొంతుక అవుతా | DNN |
Padmarao Goud Interview: ఎన్నికల ప్రచారంలో వేగం.. పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Telangana Elections 2023 | Telangana BJP Manifesto | బీజేపీ మ్యానిఫెస్టోలో ఏముంది..? | ABP Desam
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్తో కేసు నమోదు
/body>