అన్వేషించండి
High court Advocate Rachana Reddy : సీబీఐ, అవినాష్, సునీత.. అక్కడ లెక్కలు చెప్పాల్సిందే | DNN | ABP
మాజీ ఎంపీ వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది.జూన్ 30వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాల్సిన ఉండగా, మరోవైపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ భయం వెంటాడుతోంది. సీబీఐ విచారణ పై చట్టం చెబుతున్నదేంటి..? హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డితో ABP దేశం ముఖాముఖి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















