అన్వేషించండి
Ganesh Immersion 2021: భద్రాచలంలో ఉత్సాహంగా గణపయ్యల నిమజ్జనం
గణపయ్యల పూజలు ముగిశాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు క్యూ కట్టారు. భద్రాచలంలో పవిత్ర గోదావరి నదిలో 5 భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆలయ సిబ్బంది.. 2 లాంచీలతో నది మధ్యలో నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి విగ్రహాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















