గణపయ్యల పూజలు ముగిశాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు క్యూ కట్టారు. భద్రాచలంలో పవిత్ర గోదావరి నదిలో 5 భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆలయ సిబ్బంది.. 2 లాంచీలతో నది మధ్యలో నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి విగ్రహాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నాయి.
BJP MLA Raja singh comments on Ganesh Nimajjanam | హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేస్తే తప్పేంటీ..? |
MLC Kavitha About Governor Tamili sai|ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు తిరస్కరణపైఎమ్మెల్సీ కవిత రియాక్షన్
Telangana High Court On Ganesh Idols Immersion: హైకోర్టు తీర్పుపై ఆందోళనలు
Bandi Sanjay Comments on CM KCR |కేసీఆర్ చేసేవన్నీ తాంత్రిక పూజలే అన్న బండి సంజయ్ | ABP Desam
BJP vs Congress in Telangana Elections 2023 | ఫుల్ జోష్ లో కాంగ్రెస్.. బీజేపీ మాత్రం డైలమాలో..! ABP
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?
Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
/body>