అన్వేషించండి
Ganesh Immersion 2021: భద్రాచలంలో ఉత్సాహంగా గణపయ్యల నిమజ్జనం
గణపయ్యల పూజలు ముగిశాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు క్యూ కట్టారు. భద్రాచలంలో పవిత్ర గోదావరి నదిలో 5 భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆలయ సిబ్బంది.. 2 లాంచీలతో నది మధ్యలో నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి విగ్రహాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నాయి.
తెలంగాణ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















