బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదని ఇది గవర్నర్ ను అవమానించటమే అన్నారు. గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు గాక, గవర్నర్ కుర్చీకి గౌవరం ఇవ్వాలన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు కేసీఆర్ రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని,రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్.
KCR Raksha bandhan Celebrations : సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టిన అక్కా చెల్లెళ్లు | ABP Desam
Hyderabad in Tri Colours : త్రివర్ణ పతాక వెలుగుల్లో మెరిసిపోతున్న నగరం | ABP Desam
Konda vs Nannapuneni: వరంగల్ లో ఎదురెదురుగా కొండా మురళి, ఎమ్మెల్యే నరేందర్| ABP Desam
YS Sharmila In Paddy Fields: రైతులతో కలిసి నాట్లు వేసిన YSRTP అధినేత షర్మిల| ABP Desam
Grand Weddings in Khammam : బాహుబలి సెట్టింగులతో ఖమ్మం జిల్లాలో భారీ పెళ్లిళ్లు..!| ABP Desam
Independence Day 2022 Live Updates: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్
Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా
Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్లో విజయ్ దేవరకొండ