అన్వేషించండి
Breaking News | CM KCR Tribute: ములాయం సింగ్ యాదవ్ కు నివాళి అర్పించిన సీఎం కేసీఆర్ | ABP Desam
అనారోగ్యంతో కన్నుమూసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వేలాది మంది అభిమానుల మధ్య అక్కడికి చేరుకున్న కేసీఆర్... శ్రద్దాంజలి ఘటించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















