అన్వేషించండి
CM KCR At Pragathi Bhavan: కర్ణాటక, తమిళనాడు నాయకులకు కేసీఆర్ ఆతిథ్యం
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన జరగబోతోంది. ఇప్పటికే దీని గురించి అంతటా చర్చ నడుస్తోంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కీలక నాయకులు హైదరాబాద్ కు వచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. తమిళనాడు నుంచి విదుతాలై చిరుతైగల్ కచ్చి పార్టీ అధినేత తిరుమావళవన్, ఇతర నాయకులు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ప్రగతిభవన్ కు వచ్చిన ఇరు నాయకుల బృందాలను కేసీఆర్, కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి అల్పాహార విందు ఇచ్చారు.
తెలంగాణ
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
వ్యూ మోర్






















