అన్వేషించండి
Breaking News | Telangana New CS Santhi Kumari: తెలంగాణ నూతన సీఎస్ గా శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిణి శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె 1989 బ్యాచ్ కు చెందిన ఆఫీసర్. తాజా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. శాంతికుమారి... ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాంతికుమారి భేటీ అయ్యారు. ఏప్రిల్ 2025 దాకా ఆమె రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. ఈమెకు గతంలో సీఎం కార్యాలయంలోనూ సేవలు అందించిన అనుభవం ఉంది.
తెలంగాణ
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
వ్యూ మోర్
























