తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిణి శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె 1989 బ్యాచ్ కు చెందిన ఆఫీసర్. తాజా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. శాంతికుమారి... ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాంతికుమారి భేటీ అయ్యారు. ఏప్రిల్ 2025 దాకా ఆమె రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. ఈమెకు గతంలో సీఎం కార్యాలయంలోనూ సేవలు అందించిన అనుభవం ఉంది.
Vanasthalipuram Car 180 KMPH Speed Accident: తెల్లవారుజామున కారు బీభత్సం
Adilabad Cotton Farmers Protest: కనీస మద్దతు ధర పెంచాలంటూ రైతుల ఆందోళన
KA Paul on Secretariat Fire Accident : నరబలి జరిగింది. సీబీఐకి ఇవ్వాలని హైకోర్టుకు KA Paul | DNN
MLC Kavitha on Budget : అదానీ వ్యవహారంపై ప్రధాని మౌనం ఎందుకన్న కవిత | DNN | ABP Desam
Telangna Budget 2023 on Dalit Bandhu దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ సర్కార్
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్