భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. భారత్కు పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కు స్వర్ణాన్ని అందించి.. జాతీయ జెండాకు పసిడి కాంతులు అద్దాడు. జావెలిన్ను 87.58 మీటర్ల దూరం విసిరాడు నీరజ్. భారత్కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అయితే,.. నీరజ్ చోప్రా.. జర్నీ ఎలా సాగిందో చూడండి...
Dressing Room Tales | Ambati Rayudu ఒక్క ట్వీట్ లోనే చెప్పలేని కెరీర్ అంబటి
Sania Mirza Emotional | Australian Open Mixed Doubles Final: ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా
Team India At Ranchi : న్యూజిలాండ్ తో మొదటి టీ 20 కోసం రాంచీకి టీమిండియా | ABP Desam
Ind vs nz 3rd ODI : ఇండోర్ స్టేడియంలో 90 పరుగులతో టీమిండియా విక్టరీ | ABP Desam
IND Vs NZ 3rd ODI Preview|మూడో వన్డేలో ఇండియా,న్యూజిలాండ్ జట్ల బలబలాలు ఇవే..? | ABP Desam
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !