అన్వేషించండి
India Wins Thomas Cup 2022: 73 ఏళ్ల బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి | Kidambi Srikanth | ABP Desam
బ్యాడ్మింటన్ హిస్టరీలో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. లక్ష్య సేన్, డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మరియు కిదాంబి శ్రీకాంత్ ఆడిన అన్ని మ్యాచ్ లు ఇండోనేషియా మీద గెలిచారు. టీమిండియా తన మొట్టమొదటి థామస్ కప్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















