ఐపీఎల్లో రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్డింగ్ ప్రాసెస్ ముగిసింది. అహ్మదాబాద్, లక్నో నగరాల నుంచి ఐపీఎల్లో కొత్త జట్లు బరిలోకి దిగనున్నాయి. వీటిలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్, లక్నో జట్టును ఆర్పీఎస్జీ దక్కించుకున్నాయి. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు దక్కించుకోగా, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5,166 కోట్లకు చేజిక్కించుకుంది. మొత్తం 22 కంపెనీలు రూ.10 లక్షల విలువైన టెండర్ డాక్యుమెంట్ను దక్కించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 10 కంపెనీలు మాత్రమే సీరియస్గా బిడ్డింగ్కు దిగాయి.
MS Dhoni Celebrating Ganesh Chaturthi: స్వల్ప వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోనీ
ICC Protocol For Boundary Sizes In World Cup 2023: ఐసీసీ ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చిందో తెలుసా..?
Varanasi International Cricket Stadium: ఈ డిజైన్ లో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా..?
Herschelle Gibbs' Dropped Catch Costed SA World Cup: ఆ క్యాచే పట్టుంటే కథ వేరేలా ఉండేది!
Ravichandran Ashwin Selected For Aus ODI Series: వరల్డ్ కప్ ప్లాన్స్ లోకి దూసుకొచ్చిన అశ్విన్
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
/body>