అన్వేషించండి
YSRCP leader son మద్యం మత్తులో మహిళా కానిస్టేబుల్ పై దురుసు ప్రవర్తన |ABP Desam
() పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల సచివాలయంలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సచివాలయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు ధ్వంసం చేశాడు. సిబ్బందిపై దౌర్జన్యం చేయడమే కాక తిరిగి వారిపై ఫిర్యాదు చేసేందుకు ముప్పాళ్ల పోలీసుస్టేషన కు వెళ్లాడు. పోలీసుస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ పై వాగ్వాదానికి దిగాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
న్యూస్
ఇండియా
ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















