ఏపి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలవల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు ఇసుక, స్టీల్, సిమెంట్ కొనే పరిస్థితుల్లో లేరని... సినిమా టికెట్ల కంటే ముందు సీఎం జగన్... కనీస నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా దృష్టి సారించాలని కోరారు. బుధవారం వీఐపీ విరామ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని... అందుకే ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది విష్ణువర్ధన్ అన్నారు.
Iraq Fire Accident |ఇరాక్ లో భారీ అగ్ని ప్రమాదం..100 మందికిపైగా మృతి | ABP Desam
Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
Minister RK Roja: 'తప్పు చేసిన తండ్రి కోసం రాష్ట్రపతిని కలిశారు, రాష్ట్రం కోసం ఎప్పుడైనా కలిశారా?'
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్కు మలయాళ సినిమా '2018'
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్కు
Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు
/body>