అన్వేషించండి
Vangaveeti: రంగా వర్థంతి సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాదాకృష్ణ..!
తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగోన్నురు గ్రామంలో నిర్వహించిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వంగవీటి రాధా ఉద్వేగ భరితంగా ప్రసంగించారు .తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని, నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడనని, ప్రజల మధ్యే తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇండియా
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
వ్యూ మోర్





















