తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా టిటిడి ఉద్యోగి మృతి చెందారంటూ బంధువులు ఆందోళన చేశారు.ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని సత్యనారాయణ పురంకు చెందిన గజేంద్ర, తిరుమల తిరుపతి దేవస్థాన కోపరేట్ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసేవారు. శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో ఉన్న పళంగా గుండె నొప్పితో బాధపడుతూ స్విమ్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో చేరారు.వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అత్యవసర విభాగం వైద్యులు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.తిరిగి విపరీతమైన ఛాతి నొప్పిరావడం తో, వైద్యులు సకాలం లో స్పందించలేదని అందుకే చనిపోయారని ఆందోళన చేసారు బంధువులు.
Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్