అన్వేషించండి
Telangana Governor @Tirumala: శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబీకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రాలు అందించారు. ఆలయం బయట మాట్లాడిన తమిళిసై.... ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
పాలిటిక్స్
హైదరాబాద్
హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















