ఖతార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ నేవీకి చెందిన 8మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది.