అన్వేషించండి
నిజామాబాద్ లో మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు..!
నిజమాబాద్ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.
ట్యూషన్ కు దించడానికి వెళ్లిన తల్లి సుద్దాల వాసవి, ఆ తరువాత ఇంటికి చేరకపోవడంతో
కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు
ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















