అన్వేషించండి
Nizamabad MP Aravind : ఎంపీ అరవింద్ నివాసం వద్ద రైతుల నిరసన @ABP Desam
కేంద్రం తక్షణమే ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటివద్ద వడ్లను కుప్పలు గా పోసి నిరసన చేపట్టారు రైతులు. MP Aravind కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















