కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత వైసీపీ నేతలు దూకుడు పెంచేందుకు యత్నిస్తున్నారు. కృష్ణాజిల్లా ను రెండు జిల్లాలు గా విభజించిన నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఎపీ ప్రభుత్వం ప్రకటించింది.దీని పై టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నా,వైసీపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ కు అసలయిన నివాళి ఇప్పుడే అని అంటున్నారు.తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు సీఎం జగన్ నిజమయిన నివాళర్పించారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు..
Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam
Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam
Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు
Michaung Cyclone Effect on Chennai | ముంచుకొస్తున్న తుపాన్..తీర ప్రాంతాల్లోహై అలర్ట్ | ABP Desam
Rahul Gandhi Bamboo Chicken : రాహుల్ వండిన బొంగులో చికెన్ కాంగ్రెస్ ను గెలిపించిందా.! | ABP Desam
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>