కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత వైసీపీ నేతలు దూకుడు పెంచేందుకు యత్నిస్తున్నారు. కృష్ణాజిల్లా ను రెండు జిల్లాలు గా విభజించిన నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఎపీ ప్రభుత్వం ప్రకటించింది.దీని పై టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నా,వైసీపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ కు అసలయిన నివాళి ఇప్పుడే అని అంటున్నారు.తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు సీఎం జగన్ నిజమయిన నివాళర్పించారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు..
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!