అన్వేషించండి
MoramSetti Ramulu: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోసేవ నిర్వహించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు రాములు
టీటీడీ పాలక మండలి సభ్యుడు మొరం శెట్టి రాములు ఆధ్వర్యంలో గోవులకు సామూహిక శ్రీమంతంతో పాటు గోవుకు జన్మించిన లేగ దూడలను ఉయ్యాలలో వేసి నామకరణం చేశారు..తిరుపతి ఇస్కాన్ ఆలయ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు మొరం శెట్టి రాములతో పాటు సినీ నటులు సప్తగిరి పాల్గొన్నారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
వరంగల్
నెల్లూరు
ట్రెండింగ్ వార్తలు





















