అన్వేషించండి
MLA Rohit Reddy On ED|ఏ కేసు మీద పిలిచారో ఈడీ ఇంకా చెప్పలేదు | ABP Desam
సుమారు 6 గంటల పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి... ఏ కేసు గురించి పిలిచారో తనకు చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతానికైతే వ్యక్తిగత వివరాలు అడిగారు. రేపు ఉదయం మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆటో
న్యూస్
ఆధ్యాత్మికం
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















