అన్వేషించండి
MLA Rohit Reddy On ED|ఏ కేసు మీద పిలిచారో ఈడీ ఇంకా చెప్పలేదు | ABP Desam
సుమారు 6 గంటల పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి... ఏ కేసు గురించి పిలిచారో తనకు చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతానికైతే వ్యక్తిగత వివరాలు అడిగారు. రేపు ఉదయం మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
క్రికెట్
హైదరాబాద్






















