అన్వేషించండి
Minister Vidadala Rajini :విజయవాడ లో బాధితురాలిని పరామర్శించిన మంత్రులు | ABP Desam
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని , నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విడదల రజని మండిపడ్డారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఎడ్యుకేషన్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















