తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయంగా లబ్ది పొందేందుకే వంగవీటి రాధా రెక్కీ వ్యవహారాన్ని వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాధా ఆరోపణలు చేసిన వెంటనే సీఎం జగన్ స్పందించి... గన్ మెన్ లను పంపితే తిరస్కరించారన్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా రాధాను పరామర్శించేందుకు వెళ్లి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఉంటే రాధా కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
PM Modi speaks to workers rescued from Uttarkashi Tunnel| బయపడిన కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ | ABP Desam
Uttarakashi Tunnel Rescue |What is Rat-Hole Mining |ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటో తెలుసా..! | ABP
Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, జపాన్లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
/body>