అన్వేషించండి
Minister Prasanth Reddy: ఎంపీ అర్వింద్ పర్యటనలో ఘటనలపై స్పందన
జగిత్యాలలో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి... త్వరలోనే జిల్లాలో CM KCR పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ ను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు. ఆర్మూర్ లో ఎంపీ అర్వింద్ పర్యటనలో ఘటనలపై ఆయన స్పందించారు. పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎంపీగా గెలిచి ఇప్పటికీ ఏమీ చేయలేదని, అందుకే రైతుల ఆగ్రహం బయటపడుతోందన్నారు. పోలీసులు రక్షణ కల్పించలేదనడం సరికాదని, పొద్దున నుంచి ఎంపీ రక్షణలోనే పోలీసులు ఉన్నారని గుర్తుచేశారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
నిజామాబాద్
క్రికెట్
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















