అన్వేషించండి
Kumuram Bheem Asifabad జిల్లాలో తెప్పల సాయంతో ఊరు దాటుతున్న ప్రజలు | ABP Desam
కుమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి ఇటివలే కుంగిపోవడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. సమీప గ్రామాల ప్రజలు అత్యవసర సమయంలో పెద్దవాగులో తెప్పల సహాయంతో ప్రయాణిస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















