అన్వేషించండి
Advertisement
Kerala : కేరళలో జాతీయ జెండాకు అవమానం
కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, కార్యక్రమానికి హాజరైన అధికారులు, అతిథులు తలకిందులుగా ఉన్న జెండాకు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మంత్రి ఉపన్యాసాన్ని కూడా ప్రారంభించారు. కాసేపటికి జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని గ్రహించిన కొందరు జర్నలిస్టులు విషయాన్ని అధికారుల దృృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఫ్యాక్ట్ చెక్
ఎలక్షన్
ఎలక్షన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets