నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం లో మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలను బుధవారం ఉదయం వెలికితీశారు. చేజర్ల మండలం కొల్లపనాయుడు పల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు జలాశయాన్ని చూసేందుకు వెళ్లి ,ఈత సరదా తో జలాశయం లోకి దిగి గల్లంతైన తెలిసిందే. రెండు కుటుంబాల్లోని ముగ్గురిని ఈత సరదా బలి కొనడంతో ఆ గ్రామం శోకసంద్రంగా మారింది.
Nepal Flight Missing: లోపల 22 మంది ప్రయాణికులు, 4గురు భారతీయులు | ABP Desam
Coimbatore: మరుదుమలై సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చిరుత | Marudumalai Temple | ABP Desam
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ