బ్యాంకులో జమ చేయాలని యజమాని ఇచ్చిన డబ్బుతో ఉడాయించిన ఇద్దరు యువకులను కడప టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఆరున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన డీఎస్పీ వెంకట శివారెడ్డి... క్రైం వివరాలను వెల్లడించారు. గౌస్ నగర్, బాదుల్లా సాహెబ్ మఖాని వీధికి చెందిన రెస్వంత్ కుమర్, ఖాజావలీ.... మాసాపేటలోని ఓ చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలని యజమాని కిశోర్ రెడ్డి వారికి 7లక్షల 90 వేల రూపాయలను ఇవ్వగా వాటితో ఉడాయించినట్టు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Iraq Fire Accident |ఇరాక్ లో భారీ అగ్ని ప్రమాదం..100 మందికిపైగా మృతి | ABP Desam
Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్కు
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్కు మలయాళ సినిమా '2018'
Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్కు పోలీసుల నుంచి నోటీసులు
/body>