అన్వేషించండి
Ganjayi Gang Busted in Cyberabad: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
సైబరాబాద్ లో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. ఇది 8 మంది సభ్యుల ముఠా అని, ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు వికాస్ జాదవ్, సుభాష్ కుమార్ పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడ్డ 800 కిలోల గంజాయి విలువ కోటీ 80 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశాలోని కొరాపుట్ నుంచి మహారాష్ట్ర నాసిక్ కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్టు వివరించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















