అన్వేషించండి
Rakesh Tikait: ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్నారు..!
హైదరాబాద్ ధర్నాచౌక్ లో ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్ తరపున రాకేశ్ టికాయత్ హైదరాబాద్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రం సాగు చట్టాలపై వెనక్కి తగ్గినా...ఎంఎస్పీ పై స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఆందోళనలను విరమించమన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















