అన్వేషించండి
Rakesh Tikait: ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్నారు..!
హైదరాబాద్ ధర్నాచౌక్ లో ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్ తరపున రాకేశ్ టికాయత్ హైదరాబాద్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రం సాగు చట్టాలపై వెనక్కి తగ్గినా...ఎంఎస్పీ పై స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఆందోళనలను విరమించమన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















