అన్వేషించండి
Advertisement
Eetala rajendar: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే జైళ్లలో పెడుతున్నారు
రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జీవో నెంబరు 317ను సవరించాల్సిందేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను పరామర్శించారు. ప్రజల తరపున పాలక పక్షాన్ని ప్రశ్నించినందుకే బండి సంజయ్, బొడిగే శోభలను పోలీసులు అత్యంత దారుణంగా అరెస్టులు చేశారన్నారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని...30-35 సర్వీసులో ఉండే ఉద్యోగులతో పెట్టుకుంటే వాళ్లే ప్రభుత్వాన్ని నేలకు దింపుతారన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని టీఆర్ఎస్ ఎగిరితే....కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని మరిచిపోవదన్నారు.
ఇండియా
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets