నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్పై రాకపోకల విషయంలో తెలంగాణ SPF సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. జలాశయంపైకి ఏపీ చెందిన ఎస్సై వాహనాన్ని తెలంగాణ SPF అనుమతించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ SPF సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో ఇరువర్గాలు శాంతించాయి.
Rahul Gandhi on PM Modi | మోదీ-అదానీ దోస్తీ గురించి ప్రశ్నిస్తే ...నా పదవి తీసేస్తారా..? | ABP Desam
Kotamreddy Sridhar Reddy On Suspension | సజ్జల నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు... జాగ్రత్త |ABP Desam
VIP Tree In Madhya Pradesh | చెట్టుకు కాపలా కాస్తున్న నలుగురు హెం గార్డ్స్..ఎందుకో తెలిస్తే షాక్
Priyanka Gandhi on Rahul Gandhi's Disqualification |మోదీ నియంతృత్వానికి..మా కుటుంబం తలవంచదు
Rahul Gandhi Name Removed : రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత లోక్ సభ నిర్ణయం | ABP Desam
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం