అన్వేషించండి
(Source: ECI/ABP News)
Dharmana Krishnadas: అమరవీరుల మృతికి సంతాపంగా శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీ
దేశరక్షణలో అలుపెరుగని పోరాటాలు చేసి...హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవానులకు మరణం ఉండదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలిలో ఆశాదీపికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వుత్తుల ర్యాలీ లో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత తొలిచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు భరతజాతి మరువదన్నారు. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలు గర్వించే ..బిపిన్ రావత్ జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శనీయమని అన్నారు.బిపిన్ రావత్ తో పాటు అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
ఇండియా
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















